Sunday, 26 July 2026 02:16:51 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

ఘనంగా ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్-4లో వార్షిక క్రీడోత్సవం

Date : 27 February 2026 08:08 PM Views : 661

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : ఘనంగా ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్-4లో వార్షిక క్రీడోత్సవం మన మహతి న్యూస్ ఖమ్మం ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్-4లో వార్షిక క్రీడోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. బాల్ బాలెన్సింగ్, రన్నింగ్, వినోదాత్మక క్రీడలు నిర్వహించి పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని నింపారు. పోటీల్లో విజేతలైన రన్నర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్నిస్తాయని,విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని ప్రిన్సిపాల్ రవి తెలిపారు. విద్యార్థుల్లో క్రీడా పోటీ తత్వాన్ని పెంచడానికి ఆటలు దోహదపడతాయని, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అకాడమిక్ చదువులతోపాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా యాజమాన్యం తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన డైరెక్టర్ శ్రీవిద్య,శ్రీధర్,డీజీఎం చేతన్ విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పి.పి.టి కోఆర్డినేటర్ గౌతమి, పి.పి.టి ఇంచార్జ్ స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :