Monday, 27 July 2026 07:45:15 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

* *తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని స్తంభానికి కట్టేసి చితకబాదిన యువతి కుటుంబసభ్యులు*

Date : 03 January 2026 11:30 PM Views : 175

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని స్తంభానికి కట్టేసి చితకబాదిన యువతి కుటుంబసభ్యులు* ఏలూరు జిల్లా నివాస్ న్యూస్ జనవరి 3 ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి దాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన మండవల్లి మండలం కారుకొల్లుకు చెందిన బాధితుడు సాయిచంద్ రమణక్కపేట గ్రామంలో పోస్ట్ ఉమెన్‌గా ఉన్న సాయి దుర్గను 8 ఏళ్లుగా ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు తన భార్యను కిడ్నాప్ చేశారని తనను దారుణంగా కట్టేసి కొట్టారని బాధితుడు ఫిర్యాదు సాయిదుర్గ ప్రేమ వివాహాన్ని అంగీకరించలేక, గతనెల 31న ఆమె తల్లిదండ్రులు కందుల బాబు, విజయలక్ష్మి మరో నలుగురితో కలిసి దాడికి పాల్పడినట్లు విచారణలో తేల్చి.. ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపిన పోలీసులు

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :