Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడిని స్తంభానికి కట్టేసి చితకబాదిన యువతి కుటుంబసభ్యులు* ఏలూరు జిల్లా నివాస్ న్యూస్ జనవరి 3 ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి దాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన మండవల్లి మండలం కారుకొల్లుకు చెందిన బాధితుడు సాయిచంద్ రమణక్కపేట గ్రామంలో పోస్ట్ ఉమెన్గా ఉన్న సాయి దుర్గను 8 ఏళ్లుగా ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు తన భార్యను కిడ్నాప్ చేశారని తనను దారుణంగా కట్టేసి కొట్టారని బాధితుడు ఫిర్యాదు సాయిదుర్గ ప్రేమ వివాహాన్ని అంగీకరించలేక, గతనెల 31న ఆమె తల్లిదండ్రులు కందుల బాబు, విజయలక్ష్మి మరో నలుగురితో కలిసి దాడికి పాల్పడినట్లు విచారణలో తేల్చి.. ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపిన పోలీసులు
Admin
Mana Mahati News